Friday, 31 July 2026 07:41:56 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

స్వచ్ఛరథం ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాలి

Date : 05 May 2026 07:17 PM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 05 ః తంబళ్లపల్లి మండలంలో స్వచ్ఛ రథం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెంపుకు కృషి చేయాల్సి ఉంది. మంగళవారం అమరావతి స్వచ్ఛ ఆంధ్ర కమిషనర్ కార్యాలయ ప్రతినిధి తంబళ్లపల్లె మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి స్వచ్ఛరధ నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్నం మండలంలోని కొటాల పంచాయతీ లో స్వచ్ఛరథం నిర్వాహకులు గ్రామంలో ప్రజల నుండి పనికిరాని ప్లాస్టిక్ బాటిల్లు, వస్తు సామాగ్రి, పాత ఇనుప సామాగ్రి సేకరించడం వారు పరిశీలించారు. ఈ స్వచ్ఛరథం వస్తు సేకరణలో స్థానిక సచివాలయ సిబ్బంది సహకరించడం విశేషం. తనిఖీ అధికారులు మారుమూల గ్రామాలలో వస్తు సేకరణ పై మరింత చొరవ చూపి గ్రామాలలో ప్రజలలో చైతన్యం నింపి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించడానికి సచివాలయ సిబ్బందితోపాటు స్థానికంగా గల పాఠశాల అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు చైతన్య కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సూచించినట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: