Thursday, 30 July 2026 07:08:31 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సోలార్ విద్యుత్తుతో అదనపు ఆదాయం - శివ

Date : 31 May 2026 09:08 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -మే 31 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో వన్ కెవి సోలార్ యూనిట్ బిగించుకున్నాను. ప్రతినెల రూ 400 కరెంట్ బిల్లు వచ్చేది. సోలార్ తో నాకు కరెంట్ బిల్లు మినహాయించి నాకే రూ 400 పైగా ఆదాయం వచ్చింది. ః తంబళ్లపల్లెలో సోలార్ విద్యుత్తుకు సమిష్టి కృషి. ఏఈ సురేంద్ర. తంబళ్లపల్లె మండలంలో ఎస్ పి డి సి ఎల్, అన్ని శాఖల అధికారుల సహకారంతో సోలార్ విద్యుత్తు పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఇంటికి విద్యుత్ బిల్లుల ఉపశమనం కోసం సోలార్ రూఫ్ టాప్ విద్యుత్తు వెలుగులు నింపడానికి సమిష్టి కృషి చేస్తాం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :