నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా .పుంగనూరు స్వచ్ ఆంధ్ర, స్వచ్ మిషన్ మరియు స్వచ్ సర్వేన్షన్లో భాగంగా పుంగనూరు మున్సిపాలిటీ నందు ఆకస్మికంగా తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా సబ్-కలెక్టర్ మరియు పుంగనూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చల్లా కళ్యాణి , గోకుల్ సర్కిల్ నందు మునిసిపల్ సిబ్బందితో కలసి రోడ్డు ఊడ్చిన చల్లా కళ్యాణి అలాగే రామ్ రెడ్డి కల్యాణమండపం ఎదురుగా ఉన్న రాయల చెరువు డ్రైన్ క్యానెల్ పరిశీలించారు, తరువాత అన్న కాంటీన్ నందు ప్రజలతో కలసి తిఫ్ఫాన్ చేసిన చల్లా కళ్యాణి , అన్న కాంటీన్ నందు చెట్లు నాటిన చల్లా కళ్యాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మునిసిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి , టీడీపీ సీనియర్ నాయకులు సీవీ రెడ్డి, అన్న కాంటీన్ చైర్మన్ రామకృష్ణ రాజు మరియు టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు మరియు కో - క్లస్టర్ హేమాద్రి, మునిసిపల్ సిబ్బంది మరియు డ్వాక్రా మహిళలు..
Reporter
Namitha News