నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ఎన్నుమలేటర్లు ఓటర్లు నమోదు తో పాటు విలేజ్ మ్యాపులు సిద్ధం చేయాలని ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలోకు ఎన్ని మలేటర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఓటర్ నమోదు కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే సూపర్వైజర్లు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటర్ల నమోదు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నికాసైన ఓటర్ల జాబితాకు ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ముద్దుకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, మండలంలోని సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News