Tuesday, 09 June 2026 08:15:30 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ప్రారంభమైన ఇన్నో ట్రైబ్

అధ్యాపకుల భోదనా విధానం లో మెలుకువలు పై ఇంటరాక్షన్ కార్యక్రమం

Date : 25 May 2026 06:27 PM Views : 44

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని అధ్యాపకుల కోసం “ఇన్నో ట్రైబ్ ప్రారంభం” అనే అంశంపై ప్రత్యేక అవగాహన మరియు ఇంటరాక్టివ్ లెక్చర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంస్థ నుండి విజయవంత్ మాథూర్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిల్వియా పి – ప్రోగ్రామ్ అసోసియేట్, పి. వినోద్ కుమార్ – ప్రోగ్రామ్ అసోసియేట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవంత్ మాథూర్ మాట్లాడుతూ యువతలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో కీలకమని, విద్యాసంస్థల్లో ఇన్నోవేషన్ మరియు ఎంట్రప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. “ఇన్నో ట్రైబ్” కార్యక్రమం ద్వారా విద్యార్థులకు లభించే అవకాశాలు, స్టార్టప్‌లకు అందించే మద్దతు పథకాలు, ఇంక్యూబేషన్ కేంద్రాల సహకారం వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే విద్యాసంస్థలు మరియు ఇన్నోవేషన్ హబ్‌ల మధ్య పరస్పర సహకారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిట్స్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ చేపడుతున్న ఇన్నోవేషన్, స్టార్టప్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మరియు ఇంక్యూబేషన్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసిస్టెంట్ డైరెక్టర్–ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఏం. బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ అనంతరామన్, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :