నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లె ఘనంగా 37వ జన్మదిన వేడుకలు * జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ 37వ జన్మదినాన్ని నిమ్మనపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సింగ్ ఆధారంలో నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మూడు పార్టీలు కలసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా . మాజీ జెడ్పిటిసి వసంత మునిరత్న మండల మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున జనసేన పార్టీ నాయకులు అప్రోచ్ కార్డ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం, పట్టుదల ఇలాగే కొనసాగాలని, నియోజకవర్గ ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు చేకూరాలని కోరుకున్నారు. ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్కిం సురేష్ మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంత మునిరత్నం.. మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర మాజీ సర్పంచ్ మహమ్మద్ అక్కిం సురేష్ తానేశ్వర కే దేవేందర్ అప్రోచ్కాన్ కాసిం భాష ఖాన్ జనసేన పార్టీ నాయకులు భరత్ శివ నరసింహులు తరుణ్ సురేష్ జయశంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News