Thursday, 30 July 2026 12:13:18 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ధాత్రి కార్యాలయంలో మహిళల రుతుక్రమాల పరిశుభ్రత అవగాహన సదస్సు.

Date : 21 June 2026 04:44 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధాత్రి కార్యాలయంలో మహిళల రుతుక్రమాల పరిశుభ్రత అవగాహన సదస్సు... బికే పల్లి లోని ధాత్రి కార్యాలయం నందు అక్షరధాత్రి మహిళ ఉపాధ్యాయులకు నెలసరి రుతుక్రమాల పరిశుభ్రత గురించి ఫెమి9 వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు... ఇందులో భాగంగా పిసిఒడి, ప్రస్తుత కాలాలలో మహిళలు అతివేగంగా ముంచుకొస్తున్న క్యాన్సర్ మీద అవగాహనను అందించారు, రుతుక్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, మహిళలు తరచూ వాడుతున్న సానిటరీ పాడ్ ల గురించి వాటిని వాడుతున్నందువలన ఎలాంటి ప్రమాదాలు సంతరిస్తున్నాయి, ఎటువంటి నెలసరి ప్యాడులను వాడాలి.. వంటి వాటిపైన ఫెమినైన్ జయశ్రీ మరి అనంత్ లు రుతుక్రమ అవగాహన నిపుణులు తెలియజేశారు.... ఫెమినైన్ ప్యాడ్ల వాడకం వలన క్యాన్సర్ని రాకుండా చూడవచ్చని, పీసీఓడీ మరియు గర్భసంచి సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండడానికి ఫెమినైన్ ప్యాడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల మంది వీటిని వాడుతున్నారని... హార్మోన్ అసమతుల్యత అనేది మహిళలను నేడు అధిక శాతంలో ఉన్నందున.. కేవలం మందుల రూపంతో ఈ సమస్యలు తోలగవని గర్భసంచి యొక్క అవగాహనను కలిగి ఉండి ఈ ఫెమినైన్ పాడ్లను ఉపయోగించినట్లయితే ఆ వ్యాధుల భారం నుంచి బయటపడవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు.. అనంత్ ఎం సామాజిక సంక్షేమ వ్యాపారవేత్త & రుతుక్రమ పరిశుభ్రత అవగాహన విద్యావేత్త, జయశ్రీ కె NICU & PICU రాష్ట్ర ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ వారు ఈ కార్యక్రమాన్ని వివరనాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధాత్రి ఫౌండేషన్ ఫౌండర్ Dr. స్వాతి చక్రపాణి,30 మంది అక్షరధాత్రి ఉపాధ్యాయులు,

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: