Friday, 31 July 2026 01:53:09 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు,సుజన్ రాజు లకు ఘనంగా జన్మదిన వేడుకలు

పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు ఫలాలు పంచారు

Date : 25 May 2026 03:23 PM Views : 88

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు,సుజన్ రాజు లకు ఘనంగా జన్మదిన వేడుకలు.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ నందు చౌడేపల్లి మండలం వాస్తవ్యులు బెంగళూరు ప్రముఖ పరిశ్రామిక వేత్త సుదర్శన్ రాజు మరియు సుజన్ రాజు ల పుట్టినరోజు వేడుకలను రాజు క్షత్రియ మరియు స్నేహితులు, అభిమానులతో కలసి భారీగా బాణా సంచా పేల్చి,పుంగనూరు, చౌడేపల్లి మండలాల లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి బెంగళూరు పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన పుట్టిన ఊరిని మరువకుండా గ్రామాలలో నిరుద్యోగ యువత కు ఉద్యోగం,నిరు పేదలకు నిత్యావసర వస్తువులు అందించడం,విద్య వైద్య సేవలు ఇలా పలురకాలు అందరికి ఆదర్శం గా నిలిచారని ఈ రోజు వారి జన్మదిన వేడుకలకు పట్టణం లోని ఎన్ టి ఆర్ సర్కిల్,అనాధ శ్రమలలో అన్నదాన కార్యక్రమం తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రేడ్, పండ్లు పంపిణి నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వెంకటేశ్వర స్వామి అశీసులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఇంకా మరింత గా ఉన్నత స్థాయికి ఎదిగి నిరుద్యోగ యువతకు చెయుతను అందించాలని కోరారు.జన్మదిన వేడుకలలో స్టేట్ మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి మొదలియార్,అర్జున్ రాజు,బాల గుర్రపల్లి నవీన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, లక్ష్మణ్ రాజు,సతీష్ కుమార్ రాజు,భార్గవ్, గూడూరు పల్లి మణి,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :