Thursday, 30 July 2026 04:02:48 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అధైర్య పడవద్దు మీకు అండగా ఉంటా - మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్

Date : 29 May 2026 12:06 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు అధైర్యపడవద్దని మీకు నేను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తంబళ్లపల్లె మండల టిడిపి నాయకులకు భరోసా ఇచ్చారు. గురువారం తంబళ్లపల్లె మండలం లోని టిడిపి నాయకులు మొలకలచెరువు లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను కలిసి దుశ్యాలవులు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వారి అభిమానానికి మురిసిపోయిన జి శంకర్ యాదవ్ భావోద్వేగంతో కార్యకర్తలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించారు. నడిపించే నాయకుడు లేక మన ప్రభుత్వం అధికారం ఉన్నా నిర్లక్ష్యానికి గురి అవుతున్నామని నీ రాక కోసం ఎదురుచూసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నాయకులు మూకుమ్మడిగా కోరారు. దీనిపై స్పందించిన జి శంకర్ యాదవ్ మనకు మంచి రోజులు వస్తున్నాయి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటలో నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో తంబళ్లపల్లె టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షద్వానాలతో మారు మ్రోగించారు. మాజీ ఎమ్మెల్యేని క్లస్టర్ ఇంచార్జ్ కాల నారాయణ, పురుషోత్తం, దండువారిపల్లి రమణ, వీరాంజనేయులు, గంగుల్ రెడ్డి,సోమశేఖర్, గోపి దిన్ని సుధాకర్, రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సురేంద్ర, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :