Friday, 31 July 2026 12:41:48 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పల్లె బాట తోనే విద్యుత్ సమస్యల పరిష్కారం - డి.ఈ గంగాధరం

Date : 18 July 2026 09:33 AM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 : మారుమూల గ్రామాలలోని విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయి పరిష్కారానికి పల్లెబాట కార్యక్రమం దోహదపడుతుందని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శుక్రవారం ఆయన ఎ.డి గోవిందరెడ్డి,ఏ.ఈ సురేంద్రతో కలిసి కోటకొండ పంచాయతీలో విద్యుత్ సిబ్బంది మూకుమ్మడిగా పల్లె బాట కార్యక్రమం కొనసాగించారు. పంచాయతీలోని గ్రామాలతోబాటు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ లైన్లు క్లియరెన్స్ తో పాటు రైతుల పొలాల వద్ద సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి వినియోగదారుడు సోలార్ విద్యుత్తు పై దృష్టి సారించి విద్యుత్ బిల్లులు చెల్లించే పని లేకుండా ఆదాయం పొందవచ్చునని హితవు పలికారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు డిజిటల్ రూపంలో చెల్లింపులు వల్ల కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవకాశం ఉండదని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరుపై డిఇ వినియోగదారులను, రైతులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: