Thursday, 30 July 2026 12:54:41 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీజ పాలడైరీ అధిక పాల సేకరణ లో ముందడుగు - శ్రీజ డైరీ ఏరయా మేనేజర్ కృష్ణప్ప

Date : 01 June 2026 10:22 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పాడి రైతుల సహకారంతో శ్రీజ పాల డైరీ అత్యధిక పాల సేకరణతో ముందడుగు వేసినట్లు శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తెలిపారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె వెలుగు ఏపిఎం గంగాధర్ తో కలిసి పలు శ్రీజ డైరీ లను తనిఖీ చేసి పాల సేకరణ పై రికార్డులు పరిశీలించి సంతృప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీజ పాల డైరీ చెందిన కురబలకోట డైరీలో 7000 లీటర్లు, బి కొత్తకోట 6300 లీటర్లు, తంబళ్లపల్లె 6000 లీటర్లు, ముదివేడు 4,500 లీటర్లు, రెడ్డి కోట 3600 లీటర్లు, కోసువారిపల్లి 3300 లీటర్లు, పీటీఎం 3050 లీటర్లు సామర్థ్యంతో ఏడాది 20 శాతం ఉత్పత్తి సాధించి పాడి రైతులకు లీటరు ధర రూ 36 నుండి రూ 48.50 వరకు చెల్లించడంతోపాటు ప్రతి ఏడాది రైతులకు బోనస్ రూపంలో లీటరుకు 16 పైసలు చొప్పున మొత్తం 18 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. పాడి రైతుల సంక్షేమం కోసం సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ తో పాటు పాడిపశువుల వైద్యం కోసం అనునిత్యం మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రత్యేక వైద్య నిపుణులచే సలహాలు సూచనలతో రైతు సంక్షేమం కోసం శ్రీజ డైరీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :