Thursday, 30 July 2026 03:01:39 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పుంగనూరు రూరల్ తొలి రోజు మహానాడు విజయవంతం

పసుపు జెండాలతో ముస్తాబైన సభా ప్రాంగణం

Date : 27 May 2026 08:02 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరురూరల్ తొలి రోజు మహానాడు విజయవంతం పుంగనూరు నియోజకవర్గంలో , తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు జి ఆర్ ఎస్ ఫంక్షన్ హల్ నందు రూరల్ టిడిపి సీనియర్ నాయకులు మాధవరెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ శమీపతి, రాష్ట్ర గిరిజన ట్రై కార్ డైరెక్టర్ భూక్యా కృష్ణ నాయక్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రవతమ్మ,గంగాధర,రెడ్డెప్ప నాయుడు,కో డైరెక్టర్ కోలాట రమణ, రఘువ,తెలుగు మహిళ కవితమ్మ, జయశ్రీ,భాస్కర్ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులు రామ కృష్ణ,సుబ్రహ్మణ్యం ల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పంచాయతీ మరియు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా పార్టీ నాయకుల లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.రాష్ట్ర ప్రజల కు ప్రభుత్వ పథకాలు అందించడం లో ప్రతి నాయకుడు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కార్యకర్తలే పార్టీ కి వెన్నెముక అని నాయకులు మాట్లాడారు. కార్యక్రమం లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :