Friday, 31 July 2026 01:52:53 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు

Date : 07 June 2026 09:51 PM Views : 116

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత మూడేళ్ల క్రితం తంబళ్లపల్లె, సిద్ధారెడ్డిగారిపల్లి, హలో వీధులలో పెద్ద ఎత్తున మరుగు నీటి కాలువ పనులు చేపట్టారు. కాలవలు నిర్మించి మూతలు వేయకుండా వదిలేశారు. నాటినుండి ఆ కాలువల్లో దుర్గంధం తో దుర్వాసనతో పాటు పలువురు ప్రమాదవశాత్తు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. నేటికీ ఆ కాలువ మూతలు వేయడానికి అధికారులు పట్టించుకోవడం తో ఆ దుర్వాసనతో నేటికీ ప్రజలు ఆస్వాదిస్తూనే విమర్శిస్తున్నారు.గత మూడు మాసాల క్రితం సాక్షాత్తు జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలతో2047 విజన్ లో భాగంగా సుమారు కోటి రూపాయలతో తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్, కోర్టు వీధి, బస్టాండ్ కాలనీ, సాలె వీధి, కోనేరు వీధి, శ్రీనివాస కాలనీల లో మురికి నీటి కాలువలు, సిసి రోడ్లు శరవేగంగా వేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన కాలువలపై మూతలు వేయడానికి సదరు కాంట్రాక్టర్ కు ఆదేశించడంతో మూతలు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మసీదు వీధి, క్రాస్ రోడ్, పలు వీధులలో వేసిన కాలువలపై మూతలు వేసి దుర్గంధం తో పాటు ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :