Sunday, 21 June 2026 07:04:07 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్

యన్. అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి దంపతుల కుమారుడి రిసెప్షన్ కు హాజరుకానున్న మాజీ సియం జగన్

Date : 18 June 2026 07:51 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీ న మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లకు వినతిపత్రం సమర్పించిన మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్. మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీ మదనపల్లె పర్యటన సందర్భంగా అనుమతులు, హెలిప్యాడ్, భద్రత చర్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి లను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తెలిపారు. ‌మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి వినతి మేరకు సీనియర్ నాయకులు ఎన్.అనీషా రెడ్డి, శ్రీనాథ రెడ్డి దంపతుల కుమారుడి వివాహా రిసెప్షన్ కు విచ్చేయుచున్న నేపథ్యంలో హెలిప్యాడ్, రూట్ మ్యాప్, ఏర్పాట్లు తెలియపర్చూతామని వెల్లడించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు ఎన్. శ్రీనాథ రెడ్డి, వలసపల్లి నాగరాజు రెడ్డి, తట్టి శ్రీనివాసులురెడ్డి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వర్ నాయక్, ఎన్.ఇర్ఫాన్ ఖాన్, బయ్యారెడ్డి, మల్లికార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గ్రానైట్ మహేష్, నర్సింహులునాయుడు, సత్యనారాయణ, నాసిర్ తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: