నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 09 : మదనపల్లి పట్టణం లోని స్థానిక శ్రీరస్తు కళ్యాణ మండపంలో జరిగిన షేక్ నాసీర్ గారి వలీమ శుభకార్యంలో పాల్గొని, ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ తో పాటు తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్, రియాజ్ బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News