Tuesday, 09 June 2026 08:15:33 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు

Date : 03 May 2026 06:34 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు మే రెండవ తేదీ శనివారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం మరియు అనాధాశ్రమములలో ఏబీఓ కిరణ్ మరియు పాలెం స్వాతి గార్ల తాతగారు కీర్తిశేషులు శ్రీ జి బాల చిన్నప్ప గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా పోషక విలువలతో కూడిన మాంసాహార భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కిరణ్ గారి సోదరి స్వాతి గారు తిరుపతి రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదాన వితరణలో పాల్గొని స్వయంగా వడ్డించి మా తాతగారి జ్ఞాపకాలను ఈ చిన్నారులు మరియు ఇక్కడ సేద తీరుతున్న వయోజనులైనటువంటి అవ్వ తాతల ముఖాలలో చూసుకుంటున్నామని అన్నారు సొంత లాభం కొంతమంది తోటి వారికి తోడ్పడవోయ్ అని నేర్పించిన మా తాతగారు మాకు భౌతికంగా దూరమైన మానసికంగా మా గుండె గుడిలో దీపమై వెలుగుతున్నారని ఆయన పెంచి ప్రవర్తమానం చేసినటువంటి ఆ క్రమశిక్షణే ఈరోజు ఈ విధంగా మేము ఉండడానికి కారణమని కాబట్టి విద్యకు మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాబు జనరల్ సెక్రెటరీ కవిత రాణి గారితో పాటు శ్రీ ఎంపీ ఆనందన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద వృద్ధాశ్రమం బి కే పల్లి సిబ్బంది చైతన్య అనాధాశ్రమం దేవత నగర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :