Tuesday, 09 June 2026 08:16:11 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

టీడీపీ సీనియర్ నాయకులు ఆర్.జె. వెంకటేష్ మాతృమూర్తి పార్థివదేహానికి ఘననివాళి అర్పించిన టిడిపి నాయకులు.

బాబు రెడ్డి మరియు శ్రీరామ్ చినబాబు తదితరులు ఘన నివాళులు

Date : 09 May 2026 11:52 AM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆర్.జె. వెంకటేష్ వారి మాతృమూర్తి రాటకొండ సీతా దేవి గారు వృద్దురాలు వయసు రీత్య అకాలమరణం. వీరి మరణం రాటకొండ కుటుంబం పెద్ద దిక్కు ను కోల్పోయిన ఘటన. సీతా దేవి పార్థివ దేహం ను వారి స్వగ్రామం నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లె గ్రామం లో వారి నివాసం వద్ద కు చేరుకొని సీతా దేవి గారికి ఘన నివాళులు అర్పించిన స్థానిక తెలుగుదేశం నాయకులు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు, మదనపల్లి సీనియర్ టీడీపీ నేత బాబు రెడ్డి తదితరులు ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి ,సీడ్ మల్లికార్జున,దొరస్వామి నాయుడు,రాటకొండ విష్ణు,బండి అమర తెలుగుయువత నాయకులు మహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్,శ్యామ్ బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :