Friday, 31 July 2026 01:50:02 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

టీడీపీ సీనియర్ నాయకులు ఆర్.జె. వెంకటేష్ మాతృమూర్తి పార్థివదేహానికి ఘననివాళి అర్పించిన టిడిపి నాయకులు.

బాబు రెడ్డి మరియు శ్రీరామ్ చినబాబు తదితరులు ఘన నివాళులు

Date : 09 May 2026 11:52 AM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆర్.జె. వెంకటేష్ వారి మాతృమూర్తి రాటకొండ సీతా దేవి గారు వృద్దురాలు వయసు రీత్య అకాలమరణం. వీరి మరణం రాటకొండ కుటుంబం పెద్ద దిక్కు ను కోల్పోయిన ఘటన. సీతా దేవి పార్థివ దేహం ను వారి స్వగ్రామం నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లె గ్రామం లో వారి నివాసం వద్ద కు చేరుకొని సీతా దేవి గారికి ఘన నివాళులు అర్పించిన స్థానిక తెలుగుదేశం నాయకులు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు, మదనపల్లి సీనియర్ టీడీపీ నేత బాబు రెడ్డి తదితరులు ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి ,సీడ్ మల్లికార్జున,దొరస్వామి నాయుడు,రాటకొండ విష్ణు,బండి అమర తెలుగుయువత నాయకులు మహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్,శ్యామ్ బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :