Friday, 31 July 2026 03:52:28 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రకృతి వ్యవసాయం వైపు గుండ్లపల్లి రైతులు

Date : 10 May 2026 09:58 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 ః మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలోని రైతాంగం రాబోయే ఖరీఫ్ సాగుకు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించడానికి సిద్ధమవుతున్నారు. ఏడాదిగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లలితమ్మ, సిబ్బంది స్థానిక రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీ, ఆధునిక సేద్యం పై రైతు యాత్రలతో చైతన్యం నింపి గత రబీ సీజన్లో ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలు వేసి సత్ఫలితాలు సాధించారు. సేంద్రియ ఎరువులు, కషాయాల తయారీపై గుండ్లపల్లి లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో గుండ్లపల్లి రైతులు ఖరీఫ్ సాగులో భాగంగా వేరుశనగ పంటలతో పాటు సజ్జలు, కంది, కొర్రలు, సామలు, పలు రకాల కూరగాయలు పండించి ఆదర్శంగా నిలవడానికి ముందుకు రావడం హర్షణీయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :