Tuesday, 09 June 2026 06:43:13 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప

మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే నిరాహార దీక్ష

Date : 06 June 2026 12:46 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 06 : చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మరో 32 మంది పై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు పుంగనూరు పట్టణం ప్రవేట్ బస్టాండ్ వద్ద వైయస్ ఆర్ విగ్రహం వద్ద వెన్నుపోటు కు రెండు ఏండ్లు కార్యక్రమం లో భాగంగా నిరసన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప కూటమి ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదని వెన్నుపోటు కు రెండు ఏండ్లు అంటూ నిరసన చేసిన వైసీపీ నాయకులు. పోలీసుల మందో స్తు అనుమతి లేకుండా నిరసన తెలియచేసారంటూ మాజీ ఎంపీ రెడ్డెప్ప ను ప్రధాన ముద్దాయి ని చేస్తూ మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టిడిపి నేతల మెప్పు కోసమే నిస్కరణంగా కేసు నమోదు మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే న్యాయం పోరాటానికి నిరాహారదీక్ష కు కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యనించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :