నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 06 : చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మరో 32 మంది పై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు పుంగనూరు పట్టణం ప్రవేట్ బస్టాండ్ వద్ద వైయస్ ఆర్ విగ్రహం వద్ద వెన్నుపోటు కు రెండు ఏండ్లు కార్యక్రమం లో భాగంగా నిరసన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప కూటమి ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదని వెన్నుపోటు కు రెండు ఏండ్లు అంటూ నిరసన చేసిన వైసీపీ నాయకులు. పోలీసుల మందో స్తు అనుమతి లేకుండా నిరసన తెలియచేసారంటూ మాజీ ఎంపీ రెడ్డెప్ప ను ప్రధాన ముద్దాయి ని చేస్తూ మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టిడిపి నేతల మెప్పు కోసమే నిస్కరణంగా కేసు నమోదు మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే న్యాయం పోరాటానికి నిరాహారదీక్ష కు కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యనించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప
Reporter
Namitha News