Thursday, 30 July 2026 02:11:16 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప

మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే నిరాహార దీక్ష

Date : 06 June 2026 12:46 PM Views : 402

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 06 : చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మరో 32 మంది పై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు పుంగనూరు పట్టణం ప్రవేట్ బస్టాండ్ వద్ద వైయస్ ఆర్ విగ్రహం వద్ద వెన్నుపోటు కు రెండు ఏండ్లు కార్యక్రమం లో భాగంగా నిరసన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప కూటమి ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదని వెన్నుపోటు కు రెండు ఏండ్లు అంటూ నిరసన చేసిన వైసీపీ నాయకులు. పోలీసుల మందో స్తు అనుమతి లేకుండా నిరసన తెలియచేసారంటూ మాజీ ఎంపీ రెడ్డెప్ప ను ప్రధాన ముద్దాయి ని చేస్తూ మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పుంగనూరు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ టిడిపి నేతల మెప్పు కోసమే నిస్కరణంగా కేసు నమోదు మా అధినేత జగన్, మా నాయకుడు పెద్దిరెడ్డి అనుమతి ఇస్తే న్యాయం పోరాటానికి నిరాహారదీక్ష కు కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యనించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :