Friday, 31 July 2026 01:02:34 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి లో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఇషా గ్రామోత్సవాలు

ముఖ్య అతిధిలు గా ప్రకృతివనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ సేతు నల్లూస్వామి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద

Date : 18 July 2026 02:15 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 18: మదనపల్లి పట్టణం కు సమీపంలోని కొత్తవారి పల్లి లోనున్న ప్రకృతివనం లో 18వ ఇషా గ్రామోత్సవాలను ముఖ్య అతిధిలు ప్రకృతివనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ సేతు నల్లూస్వామి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద్ధారెడ్డి ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ భారతదేశం లోని ప్రముఖ క్రీడల స్ఫూర్తిని, సామాజిక ఐక్యత, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ పూర్వవైభవాన్ని పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సాహంచే విశిష్ట వేదికగా గ్రామీణ యువత లో నున్న ప్రతిభను వెలికితీసే ఆరోగ్యకరమైన పోటీల ప్రాముఖ్యతను సంతరించుకొందని తెలిపారు. ఈ పోటీలలో సుమారు 30జట్లుకు పైగా పాల్గొన్నాయని, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడా స్పూర్తితో పాల్గొనాలని సూచించిన ఇషా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, హర్షిత, అదీప్, అశోక్, దామోదర్, గ్రామపెద్దలు, యువకులు, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :