Monday, 03 August 2026 06:07:19 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పై ప్రజలకు అవగాహన

Date : 13 June 2026 09:27 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వీఆర్వో నాగరాజు ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ ఆమోదయోగ్యమన్నారు. సోమవారం నుండి ఎన్నుమరేషన్ ఫామ్ ఇస్తారని జూన్ 1 నుండి 15 వరకు జరిగే ఈ ప్రక్రియ అనంతరం జూలై 21వ తేదీ తర్వాత కొత్త ఓటరు నమోదు జరుగుతుందని తెలిపారు. జూలై 14వ తేదీ వరకు ఎటువంటి సవరణలు ఉండవని జూలై 15 తర్వాత చిరునామా ఫోటో తదితర అంశాలతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. రెండు చోట్ల ఓటు ఉన్న వారు ఒకచోట తొలగించుకొని ఒకే చోట ఉంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కేవలం జనాభా లెక్కల్లో మాత్రమే ఉంటారని వారికి ఓటు హక్కు ఉండదని తెలిపారు. సర్ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను బిఎల్ఓ లకు అందజేయాలని తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: