Sunday, 21 June 2026 07:04:07 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

తంబళ్లపల్లె మండల అభివృద్ధికి కలసికట్టుగా పని చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి

Date : 17 June 2026 11:20 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 : తంబళ్లపల్లె మండల అభివృద్ధికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీల నాయకుల సమన్వయంతో కలిసికట్టుగా పని చేద్దామని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టి అధికారులతో సమీక్ష జరిపి మండలంలోని సమస్యల ను క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని విధి నిర్వహణలో ప్రజలకు జవాబుదారీగా నిలవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను ప్రజల చెంతకు చేర్చి అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం.వి.ప్రసాద్, మారుతీకుమార్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఏపిఎం గంగాధర్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: