నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 29 : గురుపౌర్ణమి సందర్బంగా శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం లో జరుగుతున్న వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన శ్రీరామ్ చినబాబు. ఈ సందర్బంగా చినబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆ బాబా ఆశీస్సులతో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు గురుపౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు తో కలిసి పాల్గొన్న స్థానిక నాయకులు యువ నేత గుండ్లపల్లి యోగేశ్వర్, మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు, జయరాం రెడ్డి, మెహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్, బిజెపి నాయకులు అజయ్ పండిట్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News