Thursday, 30 July 2026 08:58:54 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇద్దరు కన్న పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు యత్నంచిన తల్లి - కటకటాల పాలు

Date : 05 June 2026 10:54 AM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సోమల : ఇద్దరు కన్న పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్యకు యత్నం చేసిన తల్లి బుజ్జమ్మ కటకటాల పాలైంది. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగిలు తాలూకా ఆలంగూరు గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా సోమల మండలం వినాయకపురం ఎస్టీ కాలనీ నివాసులైన బుజ్జమ్మ, బాబు దంపతులు బతుకుదెరువు నిమిత్తం ప్రక్కరాష్ట్రము కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకొంటూ తమ ఇద్దరు పిల్లలను పోసించుకొంటూ జీవనం సాగిస్తున్న తరుణం లో విధి వక్రీంచి ఇరవై రోజుల క్రితమే ఆక్సిడెంట్ లో భర్త బాబు మృతి చెందడం తో మానసికంగా కలత చెంది డిప్రెషన్ కు లోనైన బుజ్జమ్మ తన ఇద్దరు కూతుళ్ల 3 సంవత్సరాల సరస్వతి ని, ఒక సంవత్సరం వయస్సు లోనున్న చిన్నారి హేమశ్రీ లను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటుండగా గమనించిన స్థానికులు ఆమె ను రక్షించి ఆసుపత్రి కి తరలించారు. ఘటన పై నంగిలి పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి పిల్లల మృతదేహలను పోస్టు మోర్టుమ్ అనంతరం బందువులకు అప్పగించి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తల్లి బుజ్జమ్మ ను రిమాండ్ నిమిత్తం తరలించనున్న పోలీసులు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: