Friday, 31 July 2026 01:39:03 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా పారిశుద్ధ్యనికి పెద్దపీట - మద్దిలేటి

Date : 22 May 2026 09:24 PM Views : 128

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 ః తంబళ్లపల్లె మండలంలో స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి మద్దిలేటి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శిలు, గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంవి ప్రసాద్ పంచాయతీలలో పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణలో అప్రమత్తంగా ఉండి ప్రజల నుండి ఐ వి ఆర్ కాల్ లో ఒకటి నొక్కేలా పనిచేయాలని సూచించారు. గ్రామాలలో పారిశుధ్యంతోపాటు ఆరోగ్యపరమైన సమస్యలపై వైద్య సిబ్బందితో పాటు ఆశ వర్కర్లు తమ వంతు బాధ్యత వహించేలా కార్యదర్శులు శ్రద్ధచూపాలన్నారు. కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి పారిశుధ్యం పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్ లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :