Friday, 31 July 2026 07:31:22 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం - నాగూర్ వలి

Date : 28 June 2026 05:39 PM Views : 56

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం - తెలుగుదేశం నేత నాగూర్ వలి స్పష్టం మదనపల్లె : రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం లభిస్తుందని తెలుగుదేశం నేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 14వ వార్డు పరిధిలో ఆయన చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రెండు పర్యాయాలు నిర్వహిస్తారన్నారు.అప్పుడే పుట్టిన చిన్నారి నుండి ఐదేళ్లలోపు పిల్లలకు రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని తద్వారా వారికి భవిష్యత్తులో ఎటువంటి ప్రాణాంతక జబ్బులు దరిచేరవన్నారు.పట్టణంలోని ప్రతి వార్డుతోపాటు ఆర్టీసీ బస్టాండ్,రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వం చిన్నారుల,ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.అదేవిధంగా పోలియో రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య,అంగన్వాడి,సచివాలయ సిబ్బందికి,తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: