Sunday, 21 June 2026 07:07:45 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్

బోయపల్లెలో ఆధునిక పాల కేంద్రం ప్రారంభం

Date : 19 June 2026 10:19 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : పాల సేకరణలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న శ్రీజ పాలడైరీ శిగలో మరో అధునాతన పాలసేకరణ కేంద్ర మోడల్ కంటైనర్ ప్రారంభించడం హర్షనీయమని శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప కొనియాడారు. శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ఏరియా సిటిఎం సిసి పరిధిలోని బోయపల్లి తో పాటు బి.కొత్తకోట మండలం కుమ్మరపల్లి లలో జైకా మరియు ఎన్.డి.డి.బి సహకారంతో ఏర్పాటు చేసిన మోడల్ కంటైనర్లను క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏరియా మేనేజర్ మాట్లాడుతూ శ్రీజ సంస్థ ద్వారా పాల ఉత్పత్తి దారులకు అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సభ్యత్వ ప్రయోజనాల గురించి వివరించారు. క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీజ డైరీకి రోజు కు తొమ్మిది లక్షల లీటర్ల పాలు వస్తున్నాయని అందులో తంబళ్లపల్లి నియోజకవర్గం లో 80 వేల లీటర్లు వస్తున్నట్లు చెప్పారు. జులై నెలలో పాడి రైతులకు అందించాల్సిన బోనస్ అలాగే సబ్సిడీ పథకాలు, బయోగ్యాస్ యూనిట్లు, పశువుల కోసం రబ్బరు మ్యాట్లు వినియోగంపై విశదీకరించారు. అతి త్వరలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలమిత్ర సురేష్ పాడి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి. కేశవ, శ్రీజ సూపర్వైజర్లు సురేష్, చిట్టిబాబు, బోయపల్లి శ్రీజ వాళ్ళ డైరీ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: