Friday, 31 July 2026 03:52:30 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

వేసవి ఊరటగా సేవతో పాటు -బహుమతులు అందజేత

Date : 13 May 2026 07:31 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వేసవి ఊరటగా సేవతో పాటు -బహుమతులు అందజేత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లి గ్రామంలో వేసవిలో చిన్నారులకు సేద తరగతుల రెవరెండ్ కుప్పుస్వామి శైల ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు చర్చి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యవ్వనస్తులు చిన్నారులు పెద్దలు కలిసి వేసవి సెలవులు పురస్కరించుకొని, ఎండలకు వడదెబ్బకు లోను కాకుండా ఆలోచన విధానాన్ని జ్ఞానంగా మార్పు విధానంలో, దేవుడు చేసినటువంటి మేలులు పేదలకు ఆయన పెన్నిధిగా ఎలా ఆశ్రయంగా ఉన్నాడు అనే కోణంలో మంచి దృక్పథముతో విజ్ఞానవంతులు కావాలని అందరికీ పలు సూచనలు చేశారు. స్థానికంగా ఉన్న గ్రామస్తుల సహాయ సహకారాలు అందించారు. మూడు రోజులు పాటు జరిగిన సిబిసి తరగతులలో పొందునంతగా ఆనందం, వారికి ప్రోత్సాహంగా కూడి వచ్చిన ప్రతి ఒకరికి చర్చ్ ఎల్దర్ కుటుంబం టి. భూలక్ష్మి మునిరత్నం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు, యవ్వనస్థులు చిన్నారులు పాల్గొన్నారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :