నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్త వెంకటేష్ స్వగృహం చేరుకుని 10,000/- ఆర్ధిక సహాయం అందచేసిన శ్రీరాం చినబాబు. ప్రస్తుత ఆరోగ్యంపై ఆరా తీసి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. పరామర్శించ కార్యక్రమం లో ఆయన వెంట టీడీపీ నాయకులు జయరామ్ రెడ్డి,మంజునాథ్ రెడ్డి, రెడ్డప్ప, శ్రీకాంత్, వినోద్ రాయల్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News