నమిత న్యూస్ - Andhra Pradesh / అనంతపురం : అనంతపురం -జూన్ 16 : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ ఆలయం నందు వచ్చే 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని మొక్కులు చేసుకొని పూజలు చేసిన పెనుకొండ నియోజకవర్గం లోని ఉషశ్రీ చరణ్ అభిమానులు. అలాగే ఉషశ్రీ ఎమ్మెల్యే గా భారీ మెజార్టీతో గెలవాలని ఆ శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఊటుకూరు గ్రామానికి చెందిన వైసిపి యువ నాయకులు హరీష్, రక్షిత్ తదితరులు.
Reporter
Namitha News