Thursday, 30 July 2026 10:14:13 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రీ-వెరిఫికేషన్ మార్కులతో ఎస్.ఎస్.సి ఫలితాల్లో 598 మార్కులతో వి.రిషితకు స్టేట్ సెకండ్ ర్యాంక్

విద్యార్థిని రుషిత ను అభినందించిన డి.జి. యం. కొండల రావు, ఏ.జి.యం. ఫణి కుమార్

Date : 04 June 2026 06:01 PM Views : 441

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పది రీ-వెరిఫికేషన్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థిని వి.రిషిత 600 మార్కులకుగాను 598 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచాడని అభినందనలు తెలిపారు. గురువారం నారాయణ విద్యాసంస్థల డిజిఎం కొండలరావు విద్యార్థిని రిషితకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాలు ఏవైనా నారాయణ విద్యార్థుల ప్రభంజనం సృష్టిస్తున్నారని, మా విద్యాసంస్థలు అవలంబిస్తున్న విద్యా ప్రమాణాలే ఈ ఫలితాలకు నిదర్శనమని వెల్లడించారు. మదనపల్లి లోని నారాయణ పాఠశాలలో ఆవరణంలో ఏజీఎం ఫణికుమార్,ప్రిన్సిపాల్ షఫీల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విజయోత్సవ సంబరాల జరుపుకున్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేలో విడుదలైన పదవ తరగతి 2026 ఫలితాల్లో రిషిత 596 మార్కులు సాధించిందని,అయితే సదరు విద్యార్థిని పూర్తి విశ్వాసంతో రీ-వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోగా మరో రెండు మార్కులు సాధించి రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ రెడ్డి శేఖర్, ఏఓ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: