నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో శుక్రవారం ఉదయం అంగన్వాడి వర్కర్లు ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మధురవాణి మాట్లాడుతూ.. అంగనబాటేల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. ముఖ్యంగా నవచేతన యాప్ ను రద్దు చేయాలని కోరారు.
Reporter
Namitha News