Friday, 31 July 2026 07:29:28 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

Date : 01 May 2026 08:22 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి స్పష్టం - బస్టాండ్ ఆవరణంలో ఘనంగా మే డే వేడుకలు మదనపల్లె : ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీను) స్పష్టం చేశారు.శుక్రవారం మదనపల్లి బస్టాండ్ ఆవరణంలో మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హాజరై ఎర్రజెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు బాగుంటేనే సంస్థల బాగుంటాయన్నారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిలు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు.కార్మికులకు ఏవైనా ఇబ్బందులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.అదేవిధంగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి కుమార్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పి.వి.బయ్యారెడ్డి,జిల్లా కార్యదర్శి బి.సాంబశివారెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు జి.మధుసూదన్,పి.శారద,మదనపల్లి 1,2 ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు కె.శివయ్య,కె.ఈశ్వరప్ప,నరసింహులు,ప్రచార కార్యదర్శి బి.ఎన్ స్వామి,సిఏ బాబు 1,2 డిపోల ఈయు నాయకులు,కమిటీ సభ్యులు,ముఖ్య నాయకులు,మహిళా సభ్యులు,గ్యారేజ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :