నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తల్లికి వందనం పథకంలో సవరణలు సరి చేసుకోండి నిమ్మనపల్లి మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు/కళాశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది! తల్లికి వందనం సంబంధించి ప్రతి మీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి వారి వివరాలు తప్పకుండా చెక్ చేసుకోనేల తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి.ఏదైనా సందేహమున్న /లేదా వివరాలు తప్పిదముగా ఉన్న తక్షణమే సంబంధిత స్వర్ణ గ్రామ సచివాలయంలో నందు సంప్రదించి అప్డేట్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ సమాచారం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు చేరాలి తల్లికి వందనం పథకం 2026-27 - స్టేటస్ చెక్ చేసుకోండి... కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News