Sunday, 21 June 2026 07:01:07 PM
# స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి # రెవిన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కారం - తాసిల్దార్ శ్రీనివాసులు # సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచాలి - డి.ఈ. గంగాధరం # గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత - డాక్టర్ షణ్ముఖ # యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - ఎంపీడీవో ఉషారాణి # రైతు సంక్షేమం – సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి # యోగా చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం.. # టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్ # రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ # నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల # ఆటో డ్రైవర్ల కు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కల్పించిన ఎస్సై రామకృష్ణ # అత్త వేధింపులు తట్టుకోలేక త్వరలో మృతి చెందాలని కోడలు దేవుడి కి మొక్కుబడి # హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు # ఓటర్ వెరిఫికేషన్ లో అవగాహనా కల్పిస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప # భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన # జల జీవన్ మిషన్ తాగునీటి పనులకు సహకరించండి - ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ చంద్రశేఖర్ రెడ్డి # మురికి నీటి కాలువ నిర్మాణానికి సహకరించండి # శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్ # తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు # ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

తంబళ్లపల్లె మండల ఉపాధి హామీ పనులు ఆదర్శవంతం - సెంట్రల్ టీం అధికారి కితాబు

Date : 19 June 2026 10:17 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : తంబళ్లపల్లె మండలంలో గతంలో జరిగిన జె ఎస్, జే బీ లో చేపట్టిన ఉపాధి పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అనిల్ ప్రశంసించారు. గత రెండు రోజులుగా అనిల్, డ్వామా జేఈ నాగరాజులు మండలంలోని కొటాల, ఆర్ ఎన్ తాండ, జుంజురపెంట, గోపిదిన్ని, గుండ్లపల్లి, దిగువపాలెం, గంగిరెడ్డిపల్లి, తంబళ్లపల్లె, ఎర్రసానిపల్లి, పంచాలమర్రి, ఎద్దులవారిపల్లి పంచాయతీలలో చేపట్టిన 90 జె ఎస్, జేబీ ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ లో చేపట్టిన ఉపాధి పనులు ట్రెంచీలు, ఫారం పాండ్స్, మొక్కలు పెంపకం పనులను అక్షాంశ, రేఖాంశ ల ద్వారా ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. మండలంలో చేపట్టిన పనులు ఎక్కడ పారదర్శకత లోపం కానురాక పోవడం విశేషం. ఈ సందర్భంగా సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అరుణ్ మాట్లాడుతూ మండలంలో చేపట్టిన 90 పనులను తనిఖీ చేశామని సక్రమంగా ఉన్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు ఏడు మండలాల్లో 1211 జె ఎస్, జేబీ పనుల కు గాను 234 పనులను తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. మిగతా పనులను సైతం త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వారి వెంట ఏపిఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాల గంగాధర్, భూదేవి, క్షేత్ర సహాయకులు నరసింహులు, రమేష్, గోబ్రే నాయక్, రాణి, అశోక్, చాంద్ భాషా, వేమ నారాయణ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :