Thursday, 30 July 2026 11:57:06 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్

Date : 29 May 2026 06:17 PM Views : 64

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్ నియామకం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కాపునాడు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. సమావేశం లో పుంగనూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్ ను నియమించడం జరిగినది.ఇందుకు అనుబంధంగా అన్నమయ్య జిల్లా కాపునాడు కార్యవర్గం,మదనపల్లి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం, రాయచోటి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం, తంబళ్లపల్లి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం,పీలేరు నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం మరియు అన్నమయ్య జిల్లా యువకాపనాడు కార్యవర్గం తో కలిపి 66 మంది కార్యవర్గ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్బంగా నాన బాల కుమార్ మాట్లాడుతూ నాపై బాధ్యత ఉంచిన రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ వారికి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు కీర్తిశేషులు పిల్లా వెంకటేశ్వరరావు తనయ పిల్ల శ్రీదేవి వారికి తిరుపతి కాపునాడు అధ్యక్షుడు సరిత నాగరాజు వారికి కడప రాయలసీమ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు రాము, శ్రీకృష్ణదేవరాయ కామ్స విగ్రహ దాత కాల వపల్లి కృష్ణమూర్తి వారికి మదనపల్లె బలిజ jAC అధ్యక్షులు ప్రొఫెసర్ మున్రతమయ్య వారికి శ్రీకృష్ణదేవరాయ కాపు సేవాలయ సొసైటీ అధ్యక్షులు తోట సుబ్బా నర్సయ్య, కాపునాడు సీనియర్ మోస్ట్ పెద్దలు నానబల మణిమరియు పెద్దలు నాతోటి స్నేహితులు,కార్యవర్గానికి పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటూన్నానని,కాపు బలిజల అభివృద్ధికి కృషి చేస్తానని నాతోటి కార్యవర్గముతో కలసి పార్టీ ప్రమాణం చేస్తున్నానని తెలిపారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :