Friday, 31 July 2026 04:53:06 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే లు..

Date : 29 June 2026 07:22 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా..తంబళ్లపల్లి లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే లు దర్శించుకున్నారు.స్వామి సేవలో పాల్గొన్న పీలేరు, మదనపల్లి శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,షాజహాన్ భాష,రాజంపేట తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు లు పాల్గొన్నారు.మల్లయ్య కొండ సముదాయంలోని మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెలికి తీయమని కూటమి నాయకులు హామీ ఇచ్చారు.గత 2011లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లయ్య కొండ మైనింగ్ ను జరగనివ్వమని ఉద్యమానికి తెరలేపిన నాయకుడు చంద్రబాబు అని,తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజల మనోభావాలను గౌరవించి మల్లయ్య కొండ లో మైనింగ్ చేపట్టబోమని మైనింగ్ కు కూటమే ప్రభుత్వం వ్యతిరేకమంటూ హామీ ఇచ్చిన పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. 2024 జనవరి 23వ తేదీన ఆర్ కె ఎర్త్ రిసోర్స్ నుంచి టెండర్లను జగన్ ప్రభుత్వ హయాంలో ఎర్ర కొండ మైనింగ్ ను వైకాపా ప్రభుత్వంలోనే అనుమతి ఇవ్వడం జరిగిందని,ఎప్పుడైతే ఎర్ర కొండకు టెండర్లు మంజూరు చేసారో యధావిధిగా శివపురం,సాదుకొండ కు మైనింగ్ ప్రక్రియ మొదలైందని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వాస్తవాలను ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పకపోవడం ఎంతవరకు సమంజసం అని నల్లారి ప్రశ్నించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ తంబల్లపల్లి లో ఎటువంటి మైనింగ్ చేపట్టబోమని అక్కడి ప్రజలకు వెళ్లి ధైర్యంగా చెప్పాలని మా నాయకులు చెబితే ఇక్కడికి వచ్చి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మల్లయ్య కొండ లో ఐరన్ ఓర్ కు వేసిన టెండర్లను రద్దుచేసేవిదంగా సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా ప్రయత్నం చేస్తామని భక్తులకు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు శాంతియుతంగా ఉండాలి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :