Thursday, 30 July 2026 11:55:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు

శ్రీ చౌడేశ్వరి దేవి కి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Date : 01 May 2026 10:24 PM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా :చదళ్ళ గ్రామంలో వేలసియుండు శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి విశేషణ అలంకరణ పూజలతో అమ్మవారు ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం పౌర్ణమి సందర్బంగా నేడు అమ్మవారి కి ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దర్శనం నకు విచ్చేసే భక్తులకు ఎన్. వి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరుపుచున్నారు, ఏఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతు భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :