Friday, 31 July 2026 12:53:59 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరిస్తాం - సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి

Date : 29 May 2026 08:45 PM Views : 92

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 : మొలకలచెరువు పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలపై విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి హెచ్చరించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిధిలో ఎస్సై తో పాటు సిబ్బంది శాంతి భద్రతలపై చేస్తున్న అవగాహన, అసాంఘిక కార్యకలాపాలపై చేపట్టిన కార్యక్రమాల నిర్వహణపై అభినందించి ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పి సూచనలతో గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెంచామని ఎక్కడైనా గంజాయి సరఫరా జరిగితే మా దృష్టికి తేవాలని సూచించారు. జూదం, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ మోసాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రౌడీషీటర్ల కు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చి సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు మారుమూల గ్రామాలలో గ్రామలలో ప్రజలకు అసాంఘిక చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి నేర రహిత సమాజం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :