Friday, 31 July 2026 01:01:18 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లయ్య కొండ పరిరక్షణకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భారీ గిరి ప్రదక్షిణ

మూడు వందల కు పైగా వాహనాలతో భారీ

Date : 29 June 2026 11:55 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 29 : తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పవిత్ర మల్లయ్య కొండ ప్రాంతంలో మైనింగ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భారీ గిరి ప్రదక్షిణ నిర్వహించారు, ఉదయం 6 గంటలకు మల్లయ్య కొండ ఆలయంలో అభిషేకంతో ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం అనంతరం మల్లయ్య కొండ దిగువన నుంచి గిరి ప్రదక్షిణ గోపిదిన్నె, కొట్టాల క్రాస్, బండ్రేవు, ముసలికుంట, పెద్దమండెం మీదుగా కలిచర్లకు చేరుకుకొని అక్కడ పోలేరమ్మ గుడి వద్ద మధ్యాహ్న సమావేశం అయ్యారు, అనంతరం శివపురం, సిద్ధవరం, వెలిగల్లు, కోటకొండ క్రాస్ మీదుగా తంబళ్లపల్లికి చేరుకొని కార్యక్రమాన్ని ముగించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ పేరుతో మల్లయ్య కొండను దెబ్బకొట్టాలని చూస్తే మాడి మస్సయిపోతారు అని లక్షలాదిమంది మనోభావాలను దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందని.ఇటువంటి అరాచకాలను ఎదుర్కొనేందుకు ఆ శివయ్య ఆశీస్సులతో వైకాపా ఎప్పుడూ ముందుంటుందని హెచ్చరించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి, నియోజకవర్గంలోని వైకాపా నాయకులు అన్ని మండలాల ప్రజలు, భక్తులు, రైతులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :