Friday, 31 July 2026 08:51:34 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లెలో అక్రమ లేఔట్లపై కొరడా ఝలిపిస్తాం - డి.ఎల్.పి.ఓ. నాగరాజు

Date : 14 July 2026 12:18 PM Views : 607

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 13 : తంబళ్లపల్లె లోని పంచాయతీరాజ్ చట్ట ఉల్లంఘన జరిగిన కొరడా ఝలిపిస్తామని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత కొన్నేళ్లుగా అక్రమ లేఔట్ లు వెలిసినట్లు జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు మేరకు సోమవారం డిఎల్పిఓ నాగరాజు ఎంపీడీవో కార్యాలయంలో తంబళ్లపల్లె పంచాయతీ అధికారులతో సమావేశం జరిపి లేఔట్ల సమస్య పై ఆరా తీశారు. అనంతరం ఆయన ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పంచాయతీ అధికారుల తో కలిసి లేఅవుట్లోపర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపాదిత లేఔట్ లో ఆట స్థలానికి, పార్కు, విద్యా సంస్థ ఏదైనా ఇతర ప్రజా ప్రయోజనానికి మొత్తం విస్తీర్ణంలో 10 శాతం గ్రామ పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదని గుర్తించారు. పాత జడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో వేసిన 11.30 ఎకరాల భూమికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అభివృద్ధి నియమ నిబంధనలలో అతిక్రమణ జరిగిందని తెలిపారు. ఈ లేఔట్ కి సంబంధించి వెంటనే రెవిన్యూ అధికారుల నుండి రికార్డులు సేకరించి పంచాయితీ రాజ్ చట్టం అనుగుణంగా 10 శాతం భూమి పంచాయతీ కి చెందాల్సి ఉందని వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు చొరవ చూపాలని మండల పరిషత్ అధికారులు, కార్యదర్శిని ఆదేశించారు. ఆయన వెంట టిడిపి నాయకుడు కొండ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తోపాటు మండల సర్వేయర్ నాగరాజు,విఆర్ఓ నాగరాజు, వీఆర్ఏ ప్రసాద్, పద్మావతి, భాస్కర్ ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: