Friday, 31 July 2026 12:41:58 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

సప్లై ఛానల్ పనులతో ప్రతి చెరువుకు నీరు చేరాలి - స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి.

Date : 23 May 2026 10:10 PM Views : 76

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 ః ఉపాధి హామీ జనధార-జల హారతి పనుల లో భాగంగా చేపట్టిన సప్లై ఛానల్ పనులతో ప్రతి చెరువుకు సాగునీరు అందాలని తంబళ్లపల్లె స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన మండలంలోని గుండ్లపల్లి పంచాయతీ మొరుసుపల్లి బురుజు లో జరిగిన ఉపాధి హామీ సప్లై ఛానల్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి చెరువుతో బాటు కుంటలు, సాగునీటి వనరుల కు సంబంధించిన సప్లై ఛానల్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల 125 రోజుల పని రోజుల పెంపు, కూలీల హాజరు అందుతున్న వేతనాలు పై ఉపాధి హామీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలని సూచించారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లింపు జరగాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ సతీష్ , రెడ్డప్ప,ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు రాణి, అశోక్, రమేష్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :