నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 10 : పుంగనూరు ఏరియా పశువైద్యశాల లో అటెండర్ గా అనతికాలం సేవలందించి పదవీవిరమణ పొంది కోనేటి పాళ్యం లో నివాసం ఉన్న రాధాకృష్ణ నేటి ఉదయం వయస్సు రీత్యా మృతి చెందడం తో వారి సేవలను గుర్తుకు చేసుకొని రాధాకృష్ణ కు నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మనోహర్, పశువైద్యులు డాక్టర్ కృష్ణకాంత్, మండలం లోని పశు వైద్య సహాయకులు, ఓ.యస్. సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్, రెడ్డెప్ప, రవి, వెంకటస్వామి సన్నిహితులు మెడికల్ స్టోర్ సురేష్ తదితరులు రాధాకృష్ణ కు నివాళులు అర్పించారు
Reporter
Namitha News