Thursday, 30 July 2026 04:53:15 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఘనంగా శ్రీ అభిష్టి సిద్ది గంగమ్మ గంగజాతర మహోత్సవం

జోరు వానలో శ్రీ అభిష్టి సిద్ది గంగమ్మ పల్లకి మహోత్సవం

Date : 19 May 2026 11:12 AM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - మే19 : అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం తానా కొత్తఇండ్ల వద్ద వెలసిన శ్రీ అభిష్టి సిద్ది గంగమ్మ జాతర మహోత్సవం ను అమ్మవారికి ప్రత్యేక అలంకరణ లో గ్రామస్తులు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు జాతర మహోత్సవం గత పదమూడు సంవత్సరాలు గా గ్రామస్తులు అందరు కలసి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది.జాతర లో కోలాటం,బళ్లారి డ్రమ్స్ ల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.రాత్రి హోరు వర్షం సైతం లెక్క చేయకుండా అమ్మవారి పల్లకి మహోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారి మ్రోక్కులు తీర్చుకొన్నారు.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :