నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 31 : తెలుగుదేశం పార్టీ లో చురుకుగా పాల్గొనే యువనేత కె.ఎస్. కరీం అకాలమరణం చాలా బాధాకరం, పార్టీ కి తీరని లోటు అని వ్యాఖ్యనిస్తూ 11వ రోజు స్మారకార్థం లో టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తో కలిసి అశ్రు నివాళి అర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు డైరెక్టర్ చిన్ని, విజయ్ కుమార్, లోకేష్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొని కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించారు
Reporter
Namitha News