Tuesday, 09 June 2026 08:15:28 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

పేదల ఆరోగ్య ప్రదాత తెలుగుదేశం - ఎమ్మెల్యే షాజహాన్

12మంది లబ్ధిదారుల ఇంటి ఇంటికీ కి వెళ్లి సియంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే షాజహాన్

Date : 06 May 2026 04:40 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : మదనపల్లి పట్టణం, మండలం లోని 12 మంది లబ్ధిదారులు వివిధ రకాల అనారోగ్య సమస్యతో కార్పొరేట్ వైద్యం చేయించుకొన్న లబ్దిదారులు ఆర్థిక భరోసా కు దరఖాస్తు చేసుకోగా వారి వినతులను పరిశీలించిన తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని వారికి భరోసా కల్పిస్తూ సియం సహాయ నిధి నుండి 12 మంది లబ్దిదారులకు కలిపి 11.75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష నేడు లబ్దిదరుల ఇంటి ఇంటికీ వెళ్లి స్వయం గా చెక్కులను అందజేసారు. కోళ్ల బైలు, బసినికొండ, కొత్త ఇండ్లు పంచాయతీ లోని లబ్ధిదారులకు చెక్కులను అందచేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజవర్గం పరిధిలో ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించామని, నేడు 11.75 లక్షల రూపాయల చెక్కులను అందించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, దొరస్వామి నాయుడు, జెసిబి వేణు, జాఫరున్నిస, శ్రీరామ నాగమణి, లాల్ బాషా, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాస్ నాయుడు, రమేష్ రెడ్డి, టైగర్ సురేందర్ రెడ్డి, బాలమణి శేఖర్, స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :