Friday, 31 July 2026 08:51:29 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తాగునీటి దహర్తిని తీర్చిన కూటము ప్రభుత్వం - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డి ప్ప రెడ్డి

Date : 27 June 2026 10:02 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 27 : తంబళ్లపల్లి మండలం జుంజరు పెంట పంచాయితీ రామాపురంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య ఉన్న విషయము తెలిసిందే , అయితే అధికారులు వెంటనే స్పందించి, రామాపురానికి బోరు వేసుకోవడానికి మండల్ ఎంపీడీవో ఉషారాణి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ వినోద్ కుమార్ కు ఆదేశించడంతో గ్రామానికి బోరు వేసుకోవడానికి అనుమతించడంతో ,మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డి చొరవ చూపి వెంటనే బోరు బండిని పిలిపించి బోరు వేయడంతో నీళ్లు సుమారు నాలుగు ఇంచీలు నీళ్ళు పడటంతో సంతోషించారు ,వెంటనే ఆ గ్రామస్తులైనటువంటి మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కల్లూరి రమణయ్య ,బండారు శివకుమార్, వినోద్ కుమార్ ,కొల్లే రామానుజులు అధికారులను అభినందించారు, వెంటనే అధికారులు బోరు మోటర్ బిగించి నీళ్లు అందించినట్లయితే , తాగునీటి సమస్య పరిష్కారమైనట్లేనని గ్రామస్తులు ఆనందం వ్యక్తపరిచారు ,కూటము ప్రభుత్వం తాగినీటి సమస్య పరిష్కరించిందని అభినందించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :