Friday, 31 July 2026 12:51:39 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం

PARKER 777 అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేసిన నిమనపల్లి పోలీసులు

Date : 03 May 2026 08:36 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించిన నిమనపల్లి పోలీసులు.."PARKER 777"అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను నిమనపల్లి ఎస్సై కు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులు మహేందర్ సింగ్, ఎగేరి వినయ్ కృష్ణ సింగ్, కామిశెట్టి రెడ్డి ప్రసాద్, గంగాపురం సాయికుమార్, హేమంత్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు.. ముఠాలో మిగిలిన ఏడుగురు పరారీలో ఉన్నట్లు మదనపల్లి డిఎస్పి పావని నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.... ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువతను ఆకర్షించి బెట్టింగుల ఊబిలోకి లాగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. పట్టుబడ్డ నిందితులపై బిఎన్ఎస్ మరియు ఏపీ గేమింగ్ ఆక్ట్ కింద కేసులో నమోదుచేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లి డి.ఎస్.పి పావని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :