నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆటో డ్రైవర్లతో రోడ్డు ప్రమాదపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై రామకృష్ణ మండల కేంద్రంలోని నిమ్మనపల్లె స్థానిక ఎస్సై రామకృష్ణ జడ్పీ హైస్కూల్ తెలుగు పాఠశాల ఆవరణంలో మండల లో మీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఆటోలకు. అన్ని రికార్డులు కలిగి ఉండవలెను. మద్యం సేవించి వాహనం నడపరాదు. అతి వేగంగా నడపారాదు. ఓవర్ లోడ్ వేయరాదు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్యించవలెను. మరియు మొదలగు అంచాలపై అవగాహన కల్పించి వాటిని అతిక్రమించిన యెడల అటువంటి వారిపై చట్టపరంగా కేసులు కట్టబడు నని ఆయనహెచ్చరించడమైనది. కార్యక్రమంలో ఎస్సై రామకృష్ణ సిబ్బంది శివ. హరి. సుబ్బయ్య. రాజేష్. సంతోష్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News