నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 13 : పుంగనూరు పట్టణం శివారులోని కృష్ణం రెడ్డి పల్లి దారిలో తన్వర్ కు చెందిన ఓ ఆవు కడుపులో నున్న దూడ చనిపోయి చావు బతుకుల మధ్య ఊగిసిలాడుతున్నదన్న సమాచారం మేరకు స్థానిక ఏరియా పశువైద్యాశాల సహాయ సంచాలకుల ద్రుష్టి కి తెచ్చిన రైతు, ఆ మేరకు తన సిబ్బంది తో రైతు ఇంటికీ వెళ్లి ఆవు పరిస్థితిని పరిశీలించి ఆపరేషన్ చేయాలి మా ప్రయత్నం చేస్తామని తెలుపగా సమ్మతించిన రైతు విజ్ఞప్తి పై తన సచివాలయం సిబ్బంది విజయ్, సబార్డినేట్ సిబ్బంది సుగందర్ రెడ్డి, రవి ల సహకారం తో ఆపరేషన్ చేసిన పశువైద్యుడు మనోహర్ కడుపులో చనిపోయిన దూడ ను వెలికి తీసి ఆవు ను కాపాడిన డాక్టర్ మనోహర్. అవు ను కాపాడిని డాక్టర్ కు కృతజ్ఞత తో ధన్యవాదములు తెలిపిన పాడిరైతు తన్వీర్.
Reporter
Namitha News